వెస్టిండీస్పై సౌతాఫ్రికా అద్భుత విజయాన్ని సాధించింది. 177 పరుగుల లక్ష్యాన్ని 16.1 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. మార్క్రమ్(82*) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. డికాక్(47), రికెల్టన్(49*) రాణించారు. ఈ విజయంతో SA దాదాపుగా సెమీస్కు అర్హత సాధించింది. దీంతో భారత్ తన చివరి 2 మ్యాచ్ల్లో గెలిస్తే.. ఏ జట్టుతో సంబంధం లేకుండా నేరుగా సెమీస్ చేరుకుంటుంది.