T20 వరల్డ్ కప్ భారత్లో వ్యూయర్షిప్ రికార్డ్ సృష్టించినట్లు ICC ఛైర్మన్ జైషా ప్రకటించారు. భారత్లో ఇప్పటికే 500 మిలియన్లు దాటిందని, T20 WCను గతంలో ఎన్నడూ ఇంతమంది చూడలేదని పేర్కొన్నారు. ఇవాళ్టి నుంచి నాకౌట్ మ్యాచులు జరగనున్న నేపథ్యంలో మరిన్ని రికార్డ్లు బ్రేక్ అయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు.