MLG: రామప్ప నుంచి లక్నవరం చెరువులోకి నీటిని తరలించే ప్రాజెక్టు విషయంలో అదనపు నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క అన్నారు. ములుగు(D)లోని ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేస్తామని తెలిపారు. భూ సేకరణ ప్రతిపాదనలను 15రోజుల్లో సమర్పించాలని అధికారులకు సూచించారు.