చివరిగా న్యూజిలాండ్పై JAN 18న వన్డే ఆడిన కోహ్లీ.. 20 ఓవర్ల IPL గేమ్ కోసం సిద్ధమవుతున్నాడు. ఇలా ఆట నుంచి బ్రేక్ తర్వాత వేరే ఫార్మాట్లో ఆడటం మిగతావారికి కష్టం కానీ కోహ్లీ రాణించగలడని మహ్మద్ కైఫ్ అన్నాడు. దూకుడుగా కాకుండా నిలకడగా ఆడుతున్నాడని.. ఇకపై ఆడినంత కాలం తన విమర్శకులకు తాను విరాట్ కోహ్లీ అని గుర్తుచేయాలని కింగ్ ఫిక్స్ అయ్యాడని కైఫ్ చెప్పుకొచ్చాడు.