టీమిండియాతో జరుగుతున్న కీలక పోరులో వెస్టిండీస్కు మళ్లీ షాక్ తగిలింది. బుమ్రా బౌలింగ్లో కీపర్ సంజూకు క్యాచ్ ఇచ్చి హెట్మయర్ (27) పెవిలియన్ చేరాడు. అదే ఓవర్లో ఓపెనర్ రోస్టన్ ఛేజ్ (40) సూర్యకు క్యాచ్ ఇచ్చాడు. గాల్లోకి ఎగిరి మరీ సూర్య క్యాచ్ను అందుకున్నాడు. దీంతో 14 ఓవర్లు ముగిసేసరికి విండీస్ 3 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది.