AP: కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేవారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోలను మంత్రి లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మిణి ఇవాళ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Tags :