AP: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏడో రోజు సమావేశాలను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. ఇవాళ్టి సెషన్స్లో మండలి సభ్యులకు బడ్జెట్ ప్రసంగంపై మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమివ్వనున్నారు. కాగా ఇందాపూర్ డెయిరీ అంశంపై వైసీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది.