AP: చిలకలూరిపేటలో వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని MLA ప్రత్తిపాటి పుల్లారావు శుద్ధిచేశారు. కలియుగ దైవంతో వైసీపీ రాజకీయ పరాచకాలు ఆడుతోందని మండిపడ్డారు. స్వామివారిని రాజకీయ ఆయుధంగా వాడుకోవడం మహాపాపం అని తెలిపారు. శ్రీవారి భక్తుల మనోభావాల దెబ్బతీయాలన్నదే వైసీపీ లక్ష్యమన్నారు. కల్తీ నెయ్యి వినియోగించారని రుజువైనా.. కావాలనే మండలిలో రచ్చ చేశారని ఆరోపించారు.
Tags :