TG: తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రూ.వేల కోట్లు దోచుకున్నారని టీడీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఆస్తుల పంపకంలో చెల్లికి అన్యాయం చేశారని మండిపడ్డారు. సొంత పత్రికలో తల్లికి వ్యతిరేకంగా రాయించే సుపుత్రుడు జగన్ అని ఎద్దేవా చేశారు.