TG: రాష్ట్రంలో విద్యావ్యవస్థలో నెలకొన్నఅవ్యవస్థ, పరిపాలనలో చోటుచేసుకుంటున్న వైఫల్యాలపై BRS ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉస్మానియా ‘లా’ పరీక్షల నిర్వహణలో రేవంత్ సర్కార్ ఘోర వైఫల్యం చెందిందని.. ఒకే పేపర్తో రెండు పరీక్షలా..? అంటూ రేవంత్ సర్కార్పై మండిపడ్డారు.