AP: TDP 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రేణులకు మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీ పుట్టి 44 ఏళ్లయిందని తెలిపారు. ఆవిర్భావ స్ఫూర్తి, ఐకమత్యం చాటే సమయం ఇది అని చెప్పారు. కార్యకర్తలు ఇంటిపై పార్టీ జెండా ఎగరేసి తెలుగువాడినని గర్వంగా చాటాలని పేర్కొన్నారు.