గోవా నైట్ క్లబ్ అగ్నిప్రమాదం కేసులో ప్రధాన నిందితులు, యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాను థాయ్లాండ్లో భారత అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని దేశానికి తరలించేందుకు అక్కడి అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు. కాగా 2 రోజుల క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో 25 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం అనంతరం వీరిద్దరూ దేశం విడిచి పారిపోయారు.