TG: CPMలో అభిశంసన కలకలం మొదలైంది. తమ్మినేని వీరభద్రం సహా మరో ఇద్దరిపై అభిశంసనం పెట్టనున్నారు. తప్పుడు రాజకీయాలు అనుసరించారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీని తమ్మనేని వీరభద్రం నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూపులను ప్రోత్సహించారని కేంద్ర కమిటీ మండిపడింది. త్రిసభ్య కమిటీ వివేదిక ఆధారంగా తమ్మినేని, స్కైలాబ్ బాబు, ప్రసాద్పై అభిశంసన పెట్టనున్నారు.