AP: లిక్కర్ స్కామ్ కేసులో ముప్పిడి అవినాష్రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. ఈనెల 26వ తేదీన విచారణ అధికారి ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. లొంగిపోయిన తర్వాత బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ప్రస్తుతం అవినాష్ రెడ్డి శ్రీలంకలో తలదాచుకున్నట్లు సమాచారం.