AP: దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలన్న ఆకాంక్షతో ప్రధాని మోదీ పని చేస్తున్నారని CM చంద్రబాబు తెలిపారు. మోదీ ఆకాంక్షను దేశం సాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. AI అద్భుతాలను సాధిస్తుందని విశ్వాసం ఉందన్నారు. పౌరలందరికీ ప్రయోజనం కలిగేలా సావరిన్ AI వినియోగానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. డీప్ టెక్నాలజీ రంగంలో మరింత ముందుకెళ్లేలా AP దృష్టి సారిస్తోందన్నారు.