TG: రాష్ట్రమంతా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పండించాలని.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కన్న కలలు నిజమౌతావని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. కేంద్రం పామాయిల్ను లక్ష కోట్ల టన్నుల దిగుమతి చేసుకుంటుందని.. ఎంత మంది పండించినా.. ఏం కాదని భరోసా ఇచ్చారు. అందుకే రైతులందరూ పామాయిల్ పంట సాగు చేయాలని సూచించారు.