TG: మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. 3 రోజుల పాటు ముగ్గురు నిందితులను సిట్ అధికారులు విచారించారు. పార్టీలో డ్రగ్స్, కాల్పులపై ప్రధానంగా ఆరా తీసినట్లు తెలుస్తోంది. పలువురు డ్రగ్స్ పెడ్రర్లకు సంబంధించిన వివరాలను సేకరించారు. ప్రస్తుతం శంషాబాద్ PSలో నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించి.. కోర్టుకు తరలించారు.