ప్రభాస్ ‘రాజాసాబ్’ ప్రీమియర్స్పై TG సర్కార్ నిర్ణయంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్కు నిరాశ తప్పేలా లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడంతో.. HYD బాలానగర్లోని విమల్ థియేటర్లో రాత్రి 10గంటలకు ఓ ప్రీమియర్ షో వేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ షోకు కేవలం మీడియా ప్రతినిధులనే అనుమతిస్తున్నట్లు తెలిపారు. APలో ప్రీమియర్స్ ప్రారంభంకానున్నాయి.