AP: 14వ రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. శాఖలవారీగా బడ్జెట్ డిమాండ్లపై ఏడో రోజు చర్చ కొనసాగించనన్నారు. 2025-26 సంవత్సరానికి సంబంధించిన సప్లిమెంటరీ సవరించిన వ్యయాలపై ఆమోదం కోసం ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రతిపాదించనున్నారు.
Tags :