AP: తిరుమల లడ్డూ అంశంపై శాసనమండలిలో ఈరోజు కూడా చర్చ కొనసాగనుంది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని గతంలో వినియోగించడంపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రకటన చేయనున్నారు. మరోవైపు వ్యవసాయంపై లఘుచర్చను ఎజెండాలో పొందుపరిచారు. అలాగే, దీంతోపాటు రెండు బిల్లులను మండలిలో ప్రవేశపెట్టనున్నారు.