TG: 2014-2023 వరకు విడుదలైన చిత్రాలకు గద్దర్ సినీ అవార్డులను ప్రకటించారు. జ్యూరీ ఛైర్మన్ మురళీ మోహన్ అవార్డుల వివరాలను వెల్లడించారు. 2014 జూన్ 2 తర్వాత సెన్సార్ పూర్తయిన సినిమాలకు అవార్డులు ప్రకటించారు. ఏటా మూడు సినిమాలకు ఉత్తమ చిత్రంగా అవార్డులు ఇస్తున్నట్లు మురళీ మోహన్ వెల్లడించారు. కాగా.. 2014 ఉత్తమ చిత్రం-రన్ రాజా రన్, 2015 బెస్ట్ సినిమా-రుద్రమదేవి ఎంపికయ్యాయి.