NLR: సీఎం చంద్రబాబు ప్రభుత్వం పేదల ప్రభుత్వమని పేదలకు ఏ ఆపద వచ్చిన అండగా నిలిచే ప్రభుత్వమని కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు అన్నారు. కందుకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు ఒక యంత్రంలా నిరంతరం పనిచేస్తున్నారని కొనియాడారు.