CTR: పూతలపట్టు మండలంలోని ఎస్వీ సెట్ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే మురళీ మోహన్ ఆదివారం క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. క్రీడల వల్ల స్నేహ బంధాలు పెరుగుతాయని ఆయన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కాసేపు బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.