TPT: తిరుమలలో వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మునికృష్ణ, నాయిబ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సదాశివం కోరారు. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుని తిరుపతి విమానాశ్రయంలో కలిసి వినతిపత్రం అందజేశారు.