అన్నమయ్య: రాయచోటి మండలం కాటిమాయకుంట గ్రామపంచాయతీ గుంటిమడుగు గ్రామంలో ఖాదర్ భాషా భౌతికకాయానికి ఆదివారం టీడీపీ నాయకులు మౌర్యా రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖాదర్ బాషా పార్టీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవారిని, ఆయన మృతి చెందడం చాలా బాధాకరంగా ఉందన్నారు.