HYD: సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారుల ఆధ్వర్యంలో రేర్ విండో రైల్వే ట్రాక్ తనిఖీలు నిర్వహించారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ రైల్వేస్, జలశక్తి ఆధ్వర్యంలో ఇది నిర్వహించినట్లు DRM భర్తేష్ కుమార్ జైన్ పేర్కొన్నారు. బీదర్, కాలబుర్గి సెక్షన్ ప్రాంతాల్లోనూ ఈ తనిఖీలు నిర్వహించినట్లు నేడు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారుల బృందం వివరించింది.