పేదలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని, దీనికి తోడుగా స్వచ్చంద సంస్థలు, దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పెళ్లిరోజు సందర్భంగా దాతల సహకారంతో 22 మందికి స్కాలర్ షిప్స్, ఒక విద్యార్థికి సైకిల్ను ఎమ్మెల్యే అందచేశారు.