VZM: బొబ్బిలి మున్సిపల్ కౌన్సిల్లో వాగ్వాదం నెలకొంది. శనివారం మున్సిపల్ కౌన్సిల్ హాలులో జరిగిన సమావేశంలో ఛైర్మన్ రాంబార్కి శరత్ బాబు ప్రసంగించారు. MLA బేబినాయన, కౌన్సిలర్లు, అధికారుల సహకారంతో మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రికల్ చెత్త వాహనాలన్ని వినియోగంలోకి తేవాలని YCP కౌన్సిలర్ గోవింద్ కోరారు.