విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబోతో దర్శకుడు అనిల్ రావిపూడి ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో వెంకీ సరసన కీర్తి సురేష్ నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె ఈ ప్రాజెక్టుపై సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తుండగా.. 2027 సంక్రాంతికి విడుదల కానుంది.