రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా(RBI) కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. ఈ మేరకు ద్రవ్య పరపనతి విధాన సమీక్ష నిర్ణయాలను RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఈసారి రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని, 5.25% వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 2026-27 ఆర్థిక ఏడాదిలో RBI నిర్వహించిన తొలి ద్వైమాసిక సమీక్ష. ఫిబ్రవరిలో జరిగిన సమీక్షలో యథాతథంగా ఉంచిన విషయం తెలిసిందే.