ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ శాంసంగ్.. A57 5జీ పేరిట స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత శాంసంగ్ వన్ యూఐ 8.5, 6.7 అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్+ డిస్ ప్లే, 120Hz, వెనక వైపు 50MP+ 12 MP+ 05MP కెమెరా, 12 MP సెల్ఫీ కెమెరా, 5,000mah బ్యాటరీ, IP68 రేటింగ్తో వస్తుంది. 8GB+256GB వేరియంట్ ధరను రూ.56,999గా కంపెనీ నిర్ణయించింది.