నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC)లో 515 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు గడువు 4 రోజుల్లో(FEB 25)తో ముగియనుంది. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ఖాళీలు ఉండగా.. డిగ్రీ(ఇంజినీరింగ్/టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు గేట్ 2025 స్కోర్ గలవారు అప్లై చేసుకోవచ్చు. నెలకు రూ.40,000-1,40,000 జీతం ఉంటుంది.
Tags :