మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. నాగ్పూర్లోని బాణాసంచా గోడౌన్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.