TG: మహబూబ్నగర్లో ఈ-సిగరెట్లు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలకు సమీపంలోనే ఈ-సిగరెట్లు విక్రయిస్తున్న ముగ్గురిని ఈగల్ టీమ్ అరెస్ట్ చేసింది. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.