AP: కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిని 12 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వారిలో ఐదుగురు మహిళలు, బాలిక, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతులంతా కర్ణాటకలోకి చిక్ మంగళూరుకు చెందిన వారిగా గుర్తించారు.