టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి హైకోర్టులో ఊహించని షాక్ ఎదురైంది. ఈ ఎమ్మెల్యే కొనుగోలు కేసు విచారణను సీబీఐకు అప్పగించడాన్ని హైకోర్టు నిరాకరించడం గమనార్హం. బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్ట
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తూనే ఉన్నాయి. కాగా… ఆ మందుస్తు ఎన్నికల విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు తేల్చారు. ఈ రోజు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో… ఆయన ముందస్తు ఎన్నిక
ఐపీఎల్ లో ముంబయి జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ముంబయి ప్లేయర్, వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ కీరన్ పోలార్డ్ ఐపీఎల్ నుంచి తొలగిపోతున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని ముంబయి ఇండియన్స్ ట్విట్టర్ వేదికగా ధ్రువీకరించడం విశేషం. పొలార్డ్ ఐపీఎల్ మొద
ప్రపంచ జనాభా 800కోట్లకు చేరుకుంది. వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022 నివేదిక ప్రకారం మంగళవారం నాటికి ప్రపంచ జనాభా 800కోట్లకు చేరుకోవడం గమనార్హం. ప్రపంచ జనాభా 700 కోట్ల నుండి 800 కోట్లకు చేరడానికి 12 సంవత్సరాల కాలం పట్టింది. అయితే ఈ జనాభా 800 కోట్ల ను
సూపర్ స్టార్ కృష్ణ ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల అందరూ తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించారు. బాధలో ఉన్న మహేష్ బాబుని ఓదార్చారు. కాగా… వారిలో
భారత టెన్నిస్ క్రీడీకారిణి సానియా మీర్జా… పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఈ సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే… వీరిద్దరూ విడిపోయారని… మీరు విడాకులు తీసుకున్నారని గత
సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. పలు అనారోగ్య కారణాల కారణంగా ఆయన కన్నుమూశారు. ఆదివారం అర్ద్రరాత్రి గుండెపోటుకు గురైన కృష్ణ ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ప్రయివేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ తెల్ల వారు జామున 4 గంటటలకు తుద
తెలుగు రాష్ట్రాల పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ.. విశాఖలో… జనసేనాని పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కాగా… ఈ నేపథ్యంలో… వైసీపీ నేతలంతా.. పవన్ పై విమర్శలు చేస్తున్నారు. మా ప్రభుత్వం గురించి ప్రధానికి ఫిర్యాదు చేస్తారా అని మ
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఆశలు అడియాశలయ్యాయి. ఫైనల్ వరకు చేరుకున్నా… కప్ మాత్రం చేజారింది. కప్పు చేజారడంతో… ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ ట్విట్టర్ వేదికగా తన బాధను వ్యక్తం చేయగా… అతని ట్వీట్ కి.. టీమిండియా క్రికెటర్ షమీ కౌంటర్ వేయడం గమనా
బీజేపీ నేత కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి ఊహించని షాక్ లు ఎదురౌతున్నాయి. పార్టీ మారీ ఉప ఎన్నికలు దిగగా… అక్కడ ప్రయోజనం లేకుండా పోయింది. మునుగోడు ప్రజలు రాజ్ గోపాల్ రెడ్డిని కాదని టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారు. ఈ షాక్ నుంచి తేరుకోక ముం