ఏపీ సీఎం అభ్యర్థి ఎవరో లోకేష్ చెప్పగలరా? అని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని సూటిగా ప్రశ్నించారు. నారా లోకేశ్ యువగళం పేరుతో ప్రారంభించిన పాదయాత్రపై ఆమె విమర్శలు గుప్పించారు. అసలు లోకేష్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో ఎవ్వరికీ తెలియదన్నారు.
తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సర్వభూపాల వాహనంపై మలయప్పస్వామి వారు దర్శనం ఇస్తున్నారు. ఇవాళ రథ సప్తమి సందర్భంగా ఉదయం నుంచే మలయప్పస్వామి వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. సప్త వాహనాలపై తిరుమాఢ వీధుల్లో ఆయన ఊరేగుత
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గానే ఉందని ఆసుపత్రి వైద్యులు ఇంతకుముందే హెల్త్ బులిటెన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో నందమూరి కుటుంబ సభ్యులు, ట
ఏపీలో ప్రస్తుతం జీవో నెంబర్ 1 గురించి సర్వత్రా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల టీడీపీ సభలో జరిగిన పలు ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు ఏపీలోని రోడ్ల మీద ర్యాలీలు, సభలు నిర్వహించకుండా ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1 ను తీసుకొచ్చింది.
నందమూరి తారకతర్న ఆరోగ్యం ప్రస్తుతం క్రిటికల్ గానే ఉందని నారాయణ హృదయాలయ ఆసుపత్రి డాక్టర్లు చెబుతున్నారు. మరికొన్ని రోజుల పాటు ఇంకా చికిత్స అందించాలని వైద్యులు తెలిపారు. మరోవైపు బెంగళూరుకు నందమూరి కుటుంబ సభ్యులు బయలుదేరారు. సాయంత్రం వరకు ట
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర రెండో రోజు కూడా భారీ జనసందోహం మధ్య కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకే రెండో రోజు పాదయాత్ర ప్రారంభం అయింది. పేస్ వైద్య కళాశాల నుంచి ప్రారంభం అయింది. అక్కడి నుంచి బెగ్గిలిపల్లె దగ్గర లోకేశ్ ప్రసంగించారు. ఆ తర్వాత కడపల్లెలో
కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఎస్పీ రాంసింగ్ నేతృత్వంలో సీబీఐ టీమ్ ప్రశ్నలు సంధిస్తోంది. అవినాష్ రెడ్డి స్టేట్ మెంట్ ను అధికారులు వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. అయితే.. న్యాయవాదిని మాత్రం సీబీఐ అధికారులు అన
హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో రోడ్డు భారీగా కుంగిపోయింది. 10 అడుగుల మేర రోడ్డు కుంగింది. ఒక్కసారిగా రోడ్డు మీద గుంత పడటంతో అటువైపు వెళ్తున్న వాహనదారులు అందులో చిక్కుకున్నారు. రోడ్డు కుంగిపోవడంతో భారీ గుంత ఏర్పడింది. ఆ గుంతలో ఒక ట్రక్కు ఇరుక్
ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి అంటూ ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ముందస్తు ఎన్నికలపై బీజేపీకి సవాల్ విసిరారు. బీజేపీ నేతలకు దమ్ముంటే పార్లమెంట్ ను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. అప్పుడు త
మన దేశానికి ఇతర దేశాలకు మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసా? పరిశుభ్రత. మన ఇంట్లో మనం బాగానే పరిశుభ్రంగా ఉంటాం. కానీ.. ఎప్పుడైతే బయటికి వెళ్తామో అప్పుడే దాన్ని మరిచిపోతాం. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తుంటాం. రోడ్ల మీదికి చెత్త విసిరేస్తుంటాం. ఎక్కడ చెత్