ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించిన కళాతపస్వి కే విశ్వనాథ్ 92 ఏళ్ల వయస్సులో గురువారం రాత్రి మృత్యు ఒడిలోకి చేరారు. వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను అపోల్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఐదు దశాబ్దాల ప
తెలుగు సినీ దర్శకులు, కళా తపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాగా…అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. కె విశ్వనాథ్ భౌతికకాయాన్ని ఆయన స్వగృహానికి తరలిస్త
ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. అసలు ఫోన్ టాపింగ్ జరగనేలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ నిజమే అయితే తన సవాల్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఇద్దరం ఎ
ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ సన్నాహక సదస్సు మంగళవారం ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్లో జరిగింది. అంతర్జాతీ
ఆహా ఓటీటీలో పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ 2 షో ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈ షోలో బాలకృష్ణ ఎక్కువగా పవన్ పర్సనల్, సినిమా విషయాలపైనే దృష్టి పెట్టారు. పవన్ కళ్యాణ్ సినిమాల గురించి అడిగిన తర్వాత పర్సనల్ విషయాల గురించి బాలకృష్ణ అడిగారు. పవన్ కళ్యాణ్
ఆహాలో పవన్ కళ్యాణ్తో బాలకృష్ణ అన్స్టాపబుల్ షో పవర్ ఫినాలే ఎపిసోడ్ వన్ తాజాగా విడుదలైంది. పార్ట్ వన్ ఎపిసోడ్ ఫిబ్రవరి 2న రాత్రి 9 గంటలకు విడుదలైంది. ఈ షోలో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఇద్దరూ చాలా సరదాగా మాట్లాడుకున్నారు. ఎక్కువగా ఇద్దరూ సినిమాల గ
బాలీవుడ్ జంట పక్షులు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఎట్టకేలకు వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఫిబ్రవరి 6 న వీళ్ల పెళ్లి ఘనంగా జరగనుంది. రాజస్థాన్లోని జైసల్మీర్లో వీళ్ల వివాహం జరగనుంది. ఫిబ్రవరి 4, 5 న ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ను నిర్వహ
జాన్వీ కపూర్ తెలుసు కదా. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు. ఒకప్పుడు శ్రీదేవి ఇండస్ట్రీని ఎలా తనవైపునకి తిప్పుకుందో.. ఇప్పుడు జాన్వీ కపూర్ కూడా బాలీవుడ్ను తనవైపునకు లాక్కుంటోంది. తను బాలీవుడ్లో స్టార్ హీరోయిన్. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటి
భార్య పురిటి నొప్పులతో బాధపడుతుండటంతో తన భర్త కారులో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా కారుకు మంటలు వ్యాపించడంతో కారులోనే భార్య, భర్త ఇద్దరూ కాలి బూడిదయ్యారు. ఈ విషాద ఘటన కేరళలోని కన్నూర్ లో చోటు చేసుకుంది. 35 ఏళ్ల ప్రిజిత్.. తన భార్య 26 ఏళ్ల రీషాకు ఉదయ