ప్రముఖ సినీ నేపథ్య గాయని, పద్మభూషణ్ అవార్డు గ్రహీత వాణీ జయరామ్ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆమె మృతి భారతీయ సినీ పరిశ్రమకు, సంగీత ప్రపంచానికి తీరని లోటు అని సీఎం కేసీఆర్ అన్నారు. 14 భాషల్లో 1000 కి పైగా సినిమాల్లో ఆమె 20 వేలక
బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఒక న్యాయవాది అని, న్యాయవాదుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని, కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆయన బిఅర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని వ్యాఖ్యానించారు. దేశానికి తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందన్న
నందమూరి తారకరత్న ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆయన గత నెల 27న గుండెపోటుతో కుప్పంలో కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. హుటాహుటిన ఆయన్ను కుప్పంలోని ఆసుపత్రికి తరలించి ఆ రాత్రే బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వ
మంత్రి కేటీఆర్(ktr) వ్యాఖ్యలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(ashwini vaishnaw) స్పందించారు. కేటీఆర్ తెలంగాణకు ఇచ్చిన నిధుల లెక్కలు తెలుసుకుని మాట్లాడాలని స్పష్టం చేశారు. తెలంగాణలో రైల్వే లైన్ల అభివృద్ధికి నిధులు ఇప్పటికే కేటాయించినట్లు గ
కొందరికి దేవుడు అన్యాయం చేస్తాడు. ఎలా అంటే కొన్ని లోపాలతో పుట్టిస్తుంటాడు. కానీ.. వాళ్లకు మంచి చేయడం కోసం.. వాళ్లకు న్యాయం చేయడం కోసం ఏదో ఒక టాలెంట్ను ఇస్తుంటాడు. వాళ్లకు స్పెషల్ స్కిల్స్ ఇస్తుంటాడు. ఈ పిల్లాడు కూడా అలాంటి పిల్లాడే. ఎందుకంటే ఆ
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు(Raghunandan Rao) తెలంగాణలో ఇంకా అనేక హామీలు అధికార ప్రభుత్వం నెరవేర్చలేదని స్పష్టం చేశారు. BRS ప్రభుత్వం ఏర్పడి 9 ఏళ్లు పూర్తైనా కూడా లక్ష రూపాయల రుణమాఫీ ఇంకా పూర్తి చేయలేదన్నారు. మరో
ఓ యువకుడు తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ బావిలో చిక్కుకున్న ఓ నాగుపామును కాపాడాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి భయ్యా.. ఎందుకు అంత రిస్క్ చేస్తున
అరవింద్ కేజ్రివాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి. అవును.. మరి ఆయన చాట్ ఎందుకు అమ్ముతాడు అంటారా? అయితే మీకు అమిగోస్ అనే సినిమా కథ చెప్పాలి. నందమూరి కళ్యాణ్ రామ్ అమిగోస్ అనే సినిమా తీస్తున్నాడు తెలుసు కదా. అద
ఎట్టకేలకు యంగ్ హీరో అక్కినేని అఖిల్(Akhil Akkineni)ఏజెంట్(AGENT)మూవీ రిలీజ్ డేట్ ఫిక్సైంది. ఈ చిత్రం ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ ఎకె ఎంటర్టైన్మెంట్స్ ఓ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేసింది. ఇక వీడియో అయితే మాములుగా లేదు. అఖిల్ ను
తల్లి అయ్యే భాగ్యం ఒక్క మహిళకే ఉంటుంది. ఇంకెవ్వరికీ ఆ భాగ్యం దక్కదు. తల్లి అవడం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ.. అమ్మ అని పిలిపించుకోలేరు. కానీ.. కేరళకు చెందిన ఓ ట్రాన్స్జెండర్ జంట మాత్రం తల్లిదండ్రులు కాబోతున్నారు.