NZB: జాగృతి జనం బాట పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్న కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ పార్టీ నుంచి తనను అవమానకరంగా బయటకు పంపించారని ఆరోపించారు. ఉరి వేసే ముందు ఖైదీకి చివరి కోరిక అడిగే అవకాశం ఉంటుందని, కానీ తనకు కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా సస్పె
కాకినాడ: శంఖవరం మండలం అన్నవరంలో కొలువై ఉన్న వీర వెంకట సత్యనారాయణ స్వామి నిత్య అన్నదానం పథకానికి మండపేట వాస్తవ్యులు వుట్ట పెద వెంకటరాజు వారి కుటుంబ సభ్యులు స్వామి వారికి రూ. 51,116 విరాళంగా సమర్పించారు. ముందుగా దాతలు స్వామివారిని దర్శించి ప్రత్
AKP: కార్తీక మాసం పురష్కరించుకుని పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎస్. రాయవరం మండలం రేవు పోలవరం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్ఐ విభీషణరావు, సిబ్బంది, మెరైన్ పోలీసులతో ఉదయం నుంచి సాయంత్రం వరకు తీర ప్రాంతంలో గస్తీ ఏర్పాటు చేశారు. సము
SRCL: వేములవాడ నంది కమాన్ సమీపంలోని రంగవల్లి విజ్ఞాన కేంద్రం ప్రథమ వార్షికోత్సవ కరపత్రాన్ని కేంద్రం సభ్యులు రాజేశ్వరి, పురుషోత్తమరావు, సాయికుమార్ ఆవిష్కరించారు. ఈనెల 11న వార్షికోత్సవం సందర్భంగా “సంక్షోభ కాలం – సామాజిక మార్పు”, “ప్రజా గ్
సత్యసాయి: పెనుకొండ మండలంలో యూటీఎఫ్ నాయకులు ఆదివారం సమావేశం నిర్వహించారు. అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపి
ELR: జీలుగుమిల్లి మండలం అంకన్నగూడెంలో ఏపీ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన బయో రీసెర్చ్ సెంటర్ను ఆదివారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు. ఈ సెంటర్లో ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన కషాయాలు
కృష్ణా: ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దాలనే మంత్రి నారా లోకేష్ ఆలోచన అభినందనీయమని డీప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు అన్నారు. ఆదివారం ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్లో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 52 మంది విద్యార్థులను ఢిల్
ATP: అనంతపురంలోని ఏపీ రైతు సంఘం కార్యాలయంలో ఆదివారం రైతు సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. అనేక ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా రైతు సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు. సాగునీటి సమస్య పరిష్కారానికి 24 గంట
కృష్ణా: పెడన మండలం కోప్పెర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవ
TG: జూబ్లీహిల్స్ అభివృద్దికి ప్రజలు సహకరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ కోరారు. రెండేళ్ల పాలనలో జూబ్లీహిల్స్ అభివృద్ది చెందిందని తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డ్ ఇవ్వలేదని ఆరోపించారు. తాము 14 వేల రేషన్ కార్డులు ఇచ్చామన్నారు.