SRD: బీరంగూడ శంభుని కుంటను పరిరక్షించాలని ఆదివారం నిర్వహించిన సంతకాల సేకరణను లిస్టును జిల్లా కలెక్టర్కు అందజేసినట్లు CPM నాయకులు నరసింహారెడ్డి, పాండురంగారెడ్డిలు తెలిపారు. వేరొక సెట్టును జిల్లా ఇరిగేషన్ శాఖ ఏఈకి కూడా అందజేసినట్లు వెల్లడిం
MDK: చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామంలో వ్యవసాయ పంటలను జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ పరిశీలించారు. గుర్తింపు లేని కంపెనీ నుంచి 4547 రకం వరి విత్తనాలను 40 మంది రైతులు సాగు చేయగా.. పంట సరిగా రాకపోవడంతో వ్యవసాయ అధికారులకు రైతులు ఫిర్యాదు చేశారు. ఈ
✦ ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద పేలుడు✦ పార్క్ చేసిన ఒక కారులో పేలుడు, 8 వాహనాలు దగ్ధం✦ సాయంత్రం 7.05 గంటలకు ఫైర్ డిపార్ట్మెంట్కు ఫోన్✦ 9 మంది మృతి.. పలువురి పరిస్థితి విషమం✦ ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా నగరాల్లో హై అలర్ట్ ప
SRCL: వేములవాడ రాజరాజేశ్వరక్షేత్రంలోని అనుబంధ దేవాలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం రాత్రి మహా లింగార్చన ఘనంగా నిర్వహించారు. మాస శివరాత్రి సందర్భంగా ఆలయ వేద పండితుల వేద పండితుల నేతృత్వంలో అర్చకులు స్వామివారి మండపంలో మహాలింగార్చన నిర్వహ
ATP: ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి సోమవారం సాయంత్రం పట్టణంలోని కృష్ణాపురం రోడ్డు ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం సంబంధిత మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్య
NLG: రోడ్డు భద్రతను ప్రతి ఒక్కరు వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ త్రిపాఠి అన్నారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన రోడ్డు భద్రత జిల్లా స్థాయి సమావేశంలో మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించ
KKD: యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి శిక్షణ సంస్థను సోమవారం సాయంత్రం అచ్చంపేటలో కలెక్టర్ షన్మోహన్ ప్రారంభించారు. గ్రామీణ నిరుద్యోగ యువతకు నైపుణ్య అభివృద్ధిపై శిక్షణ ఇచ్చేందుకు ఈ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 19 నుంచి 40 ఏళ్ల వయసున
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో 9 మంది మృతి చెందారు. వందల మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి పోలీసులు తరలిస్తున్నారు. ఈ పేలుడుతో దేశంలోని అన్ని నగరాల్లో కేంద్రం భద్రత పెంచింది.
ADB: ప్రతి ఒక సమస్య పట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం నిర్వహించారు. 32 మంది ఫిర్యాదుదారులు తమ సమస్యలను విన్నవించినట్లు తెలిపారు. సిసి
JN: శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సోమవారం కార్తీక మాసం సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి భక్తులు మొక్కలు చెల్లించుకున్నారు. ఉసిరి, జమ్మి చెట్లకు దీపాలను వెలిగించి దీపారాధన