సాధారణంగా ఉడకబెట్టిన కోడిగుడ్లు తింటే ఆరోగ్యానికి చాలామంచిది. కానీ.. కోడిగుడ్లను ఎక్కువ రోజులు నిలువ చేసి వాటిని ఆ తర్వాత తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. తాజాగా తమిళనాడులో అదే జరిగింది. రామంతపురంలోని శివనంతపురంలో ఉన్న ఓ మునిసిపల్ ప్రైమర
ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కేటీఆర్ పైన బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు దమ్ముంటే వచ్చేసారి దుబ్బాక రావాలని సవాల్ చేశారు. సిరిసిల్ల, సిద్ధిపేటలో తన పరపతి ఏంటి అనేది వచ్చే ఎన్నికల్లో చూపిస్తానాన్నార
రామేశ్వరం అనగానే మనకు గుర్తొచ్చేది పంబన్ బ్రిడ్జి. అది రైల్వే సస్పెన్షన్ బ్రడ్జి. సముద్రంలో ఉండే ఆ బ్రిడ్జి మీదుగా రైలు వెళ్తుంటే చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అదే ట్రెయిన్లో బ్రిడ్జి మీద ప్రయాణం చేయడం కూడా ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చ
తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(jeevan reddy) విమర్శలు గుప్పించారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెబుతుందని వెల్లడించారు. అలా ఇస్తున్నామని నిరూపిస్తే తాను ప్రభుత్వానికి క్షమాపణ చెబుతాన
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మృతి చెందిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన యూఏఈలోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్ను మూశారు. పాకిస్థాన్కు పదో అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మృతి నేపథ్యంల
మహారాష్ట్రలోని నాందేడ్లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ చూసినా చైనా బజార్లు ఉన్నాయని.. మేక్ ఇన్ ఇండియా ఎక్కడ పోయింది. చైనా బజార్లు పోయి.. భారత్ బజార్లు రావాలని సీఎ కేసీఆర్ స్పష్టం చేశారు. భారత్ పే
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆదివారం పదో రోజుకు చేరుకుంది. నేడు పూతలపట్టు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రి మంగసముద్రంలో బస చేస్తారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. రాష్ట్రంలోని ఆడ బిడ్డలు
ప్రస్తుతం సూరరై పొట్రు హిందీ రీమేక్లో బిజీగా ఉన్న స్టార్ డైరెక్టర్ సుధా కొంగర(Sudha Kongara)కు షూటింగ్లో భాగంగా ప్రమాదం జరిగింది. దీంతో తన ఎడమ చేయి ఫ్రాక్చర్ అయింది. ఈ మేరకు విషయన్ని ఆమె చేయికి గాయమైన చిత్రాన్ని పంచుకుంటూ ఇన్ స్టా ద్వారా వెల్లడించా
అబ్ కీ బార్ కిసాన్ సర్కార్. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ చెబుతున్న మాట ఇదే. మహారాష్ట్రలోని నాందేడ్ సభలోనూ సీఎం కేసీఆర్ ఇదే నినాదాన్న ఉటకించారు. మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయినా ఇంకా దేశంలో రైతులు ఎందుకు ఆత్మహత
మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ(vinod kambli) మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. మద్యం మత్తులో తన భార్యను కొట్టి దాడి చేసి దుర్భాషలాడినందుకు అతనిపై కేసు నమోదైంది. ఈ మేరకు ఆండ్రియా హెవిట్ తన ఫిర్యాదులో, కాంబ్లీ మాటలతో దుర్భాషలాడి తలపై కొట్టాడని ఆరో