IND vs NZ : భారత్, న్యూజిలాండ్ మధ్య టీ20 సమరం ప్రారంభమయింది. టీ20 సిరీస్ లో భాగంగా ఇవాళ మొదటి మ్యాచ్ ఇంకాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా నుం
Viral Video : జీవితంలో పెళ్లి ఒకసారే జరుగుతుంది. అందుకే చాలామంది తమ పెళ్లిని జీవితాంతం గుర్తుండేలా ప్లాన్ చేసుకుంటారు. పెళ్లి రోజు అందరికీ గుర్తుండేలా వెరైటీగా, వింతగా, ఏదో కొత్తగా చేస్తుంటారు. ఈ మధ్య పెళ్లిళ్లలో పెళ్లికొడుకు, పెళ్లికూతురు డ్యాన్స
సాధారణంగా నగరాల్లో ఉండే చెరువులు కానీ.. ఇతర కుంటలు, నదులు గట్రా డ్రైనేజ్ నీళ్లు, ఇతర వ్యర్థాలతో నిండిపోతాయి. చివరకు పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు కూడా అందులోనే కలుస్తుంటాయి. అందుకే.. నగరాల నుంచి ప్రవహిస్తూ వెళ్లే ఏ నీటిని కూడా జనాలు తాగరు. ఖచ్
యూఎస్ లోని చికాగోలో హైదరాబాద్ కు చెందిన సాయి చరణ్ కొప్పాల ఇటీవల జరిగిన గన్ ఫైరింగ్ లో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. ట్రీట్ మెంట్ జరుగుతోంది. సాయి కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో ఉంటారు. అక్కడికి వెళ్లడానికి, అక్కడ ఆసుపత్
Jio Annual Plan : జియో నెట్ వర్క్ వాడేవాళ్లకు గుడ్ న్యూస్. జియో కొత్త సంవత్సరం సందర్భంగా ఇటీవల తీసుకొచ్చిన హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్స్ లో వార్షిక ప్లాన్ ను కూడా ప్రవేశపెట్టింది. రూ.2999 పెట్టి జియో రీచార్జ్ చేయిస్తే సంవత్సరం పాటు జియో సేవలను వినియోగించుకోవ
ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీలో లేఆఫ్స్ మాట తప్పించి వేరే వినిపించడం లేదు. చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా వేల సంఖ్యలో ఉద్యోగులను తీసేస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ తో పాటు అతి పెద్ద ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా వేల మందిని ఒకేసారి తొ
న్యూజిలాండ్ – భారత్ మధ్య నేడు రాత్రి ఏడున్నర గంటలకు టీ20 మ్యాచ్ జరగనుంది. వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన అనంతరం భారత్ ఉత్సాహంతో ఉండగా, కివీస్ మాత్రం ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ తీవ్ర ఆసక్తిని రేపుతోంది.
మరో రెండు రోజుల్లో ఏపీలో వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారడంతో ఈనెల 29, 30 తేదీల్లో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్రంపై తేమ అధికం
ఈ మధ్య దొంగలు బాగా అప్ డేట్ అయ్యారు. టెక్నాలజీ ఎలా అప్ డేట్ అవుతుందో దొంగలు కూడా అలాగే అప్ డేట్ అవుతూ స్మార్ట్ గా దొంగతనాలు చేసి కోట్లకు కోట్లు కొల్లగొడుతూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతూ జల్సాలు చేస్తున్నారు. కొందరు దొంగలు కేవలం ఏ
రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ గెలుచేల చేస్తామని అగ్రరాజ్యం అమెరికా పేర్కొన్నది. ఉక్రెయిన్ యుద్ధ సామర్థ్యాన్ని పెంచుతామని తెలిపింది. నాటో దేశాలతో కలిసి ఉక్రెయిన్ గెలుపు లక్ష్యంగా పని చేస్తామని వెల్లడించింది. పద్నాలుగు లెపర్డ్ యుద్ధ ట్యాంకు