కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం జోడో యాత్రలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఆయన యాత్రలో పలు రాష్ట్రాలకు చెందిన సెలబ్రెటీలు సైతం పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, బాక్సర్, ఒలింపిక్ పతక విజేత వ�
బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోకి… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ షోలో ఆయన ఎవరికీ తెలియని కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేయడం విశేషం. దివంగత ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ �
యోగా గురు బాబా రామ్ దేవ్…. మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిత్యం ఏదో ఒక వివాదంలో తలదూర్చే ఆయన తాజాగా… మహిళలపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. మహిళలు దుస్తులు వేసుకోకపోయినా బాగుంటారని బాబా రామ్దేవ్ పేర్కొన్నారు. మహిళల గ�
మామూలుగా మన తెలుగు ఇండస్ట్రీలో హీరో అంటే ఎలా ఉండాలి.. ఆరడుగుల ఎత్తు.. కండలు తిరిగిన దేహం.. అందానికే అందం అనేలా ఉండాలి. హీరో ఫేస్లో ఏ లోపం ఉన్నా సరే.. ఇక్కడ వర్కౌట్ కాదు కదా.. అసలు అవకాశాలే రావు. కానీ కోలీవుడ్లో అలా కాదు.. మొదటి నుంచి అక్కడ హీరోల అంద�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణలో ఎంత దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా… ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారంటూ అనుమానం వ్యక్తం చేస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట �
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు వారం రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని సంకల్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరి�
హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్ గాసిప్స్ కామన్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విషయంలోను అలాంటి పుకార్లు ఎన్నో షికార్లు చేశాయి. బాహుబలి టైంలో ప్రభాస్, అనుష్క మధ్య ఏదో ఉందని.. ఈ ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని.. ఇప్పటికీ ప్రచారం జరుగుతునే ఉంది. ఇక ఈ �
‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ‘ఎన్టీఆర్-కొరటాల’ శివ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే యంగ్ టైగర్ కోసం కొరటాల పవర్ ఫుల్ స్టోరీ రాసినట్టు తెలుస్తోంది. అందుకే సెట్స్ పైకి వెళ్లడానికి ఇంత సమ�
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మర్రి శశిధర్ రెడ్డి నేడు… బీజేపీలో చేరారు. ఆయన కమలం గూటికి చేరే కార్యక్రమంలో… బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ఈటల, డీకే అరుణ, ఎంపీ అరవింద్, కొండా విశ్వేశ్వర రెడ్డి, వివేక్ లు పాల్గొన్న�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా.. ఈ కేసుని సిట్ అధికారులు దర్యాప్తు చేస్తుండగా… ఇప్పటి వరకు పలువురికి నోటీసులు జారీ చేశారు. తాజాగా… మరో ఐదుగురికి కూడా