జనసేనాని పవన్ కళ్యాణ్ పై వైసీపీ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకరి తర్వాత మరొకరు పవన్ పై విమర్శల వర్షం కురుస్తోంది. కాగా… తాజాగా.. మంత్రి బొత్స సత్య నారాయణ పవన్ పై విమర్శల వర్షం కురిపించారు. పవన్.. తమ ప్రభుత్వంపై ప్రధాని మోదీకి ఫిర్యాదుచ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆడియో లీకులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఓ మంత్రి ఆడియో లీకు బయటకు రాగా…. తాజాగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పేరిట మరో ఆడియో లీకు బయటకు రావడం గమనార్హం. గతంలో మంత్రిగా ఓ మహిళతో అయన మాట్లాడిన సంభాషణ వైరల్ అయింది. ఐ లవ్య
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా చురకలు అంటించారు. పవన్ పరిస్థితి తెగిన గాలిపటంలా మారిందని రోజా ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎవరితో కలుస్తారో.. ఏ పార్టీతో కలుస్తారో అర్థం కాని పరిస్థితిలో , అయోమయంలో ఉన్నారని రోజా అన్నారు. పవన్ కళ్యాణ్
టీ20 వరల్డ్ కప్ సమరం ముగిసింది. ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. పాకిస్తాన్ తో జరిగిన ఫనల్స్ లో విజయం సాధించి… టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. తొలిత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు కేవలం 137 పరుగులు చేయగా, ఇంగ్లండ్ జట్టు అతికష్టం మీద లక్ష్యాన్ని చేరుకుంది. ప
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూమి కంపించింది. ఇటీవల.. నెపాల్ లో భూకంపం సంభవించిన సమయంలో… ఆ ప్రభావం ఢిల్లీలోనూ చూపించింది. కాగా… తాజాగా ఢిల్లీలో మరోసారి స్వల్ప భూకంపం సంభవించింది. శనివారం రాత్రి ఢిల్లీతోపాటు సమీప ప్రాంతాల్లో భూమి కంపించి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీలో పోలీసులు కేసు పెట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. ఇటీవల గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ఇప్పటం గ్రామంలో రహదారి అభివృద్ధి పేరుతో ప్రభుత్వం కొన్ని
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ప్రస్తుతం దేశంలో జోడో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తెలంగాణలో యాత్ర పూర్తి చేసుకున్న ఆయన… మహారాష్ట్రలోకి అడుగుపెట్టారు. కాగా… తెలంగాణలో పర్యటిస్తున్న సమయంలో.. గిరిజనుల ప్రత్యేక వంటకం బొంగు చికెన్ న
ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత పేరు ట్రెండింగ్లో ఉంది. యశోద దుమ్ములేపిందని అంటున్నారు. హెల్త్ సహకరించకపోవడంతో.. యశోద సినిమా ప్రమోషన్స్ పెద్దగా చేయలేకపోయింది సమంత. ఒకటి అరా ఇంటర్య్వూలు.. సోషల్ మీడియాతోనే సరిపెట్టింది. అయితే సమంత పెద్దగా ప్ర
అల్లు అర్జున్ ఏం చేసిన స్పెషల్గానే ఉంటుంది. సినిమాలే కాదు నిజ జీవితంలోను బన్నీ ప్రత్యేకతను చాటుతుంటాడు. పుష్ప మూవీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం పుష్ప2తో బిజీగా ఉన్నాడు. అయితే రీల్ లైఫ్లోన
సినిమా సినిమాకు సరికొత్తగా మేకోవర్ అవుతుంటాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అందుకో అప్ కమింగ్ ఫిల్మ్ లుక్ ఎలా ఉంటుదనేది ఆసక్తికరంగా మారింది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ 30 కోసం సన్నద్ధమవుతున్నాడు యంగ్ టైగర్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున