టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ఇటీవలె ‘కృష్ణ వింద్ర విహారి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా తన పెళ్లి గురించి చెప్పుకొచ్చాడు నాగశౌర్య. ప్రస్తుతం తాను ఎవరితోనూ డేటింగ్లో లేనని.. కానీ తాను పెళ్లి చేసుకోబో
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా ఓటమిపాలైంది. ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. 10 వికెట్ల తేడాతో ఓటమి పాలయింది. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇంటిబాట పట్టింది. అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శల వర్షం కురిపించాడు. అసలు ఇప్పటం గ్రామంలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని… పవన్ ఎందుకు అంత ఓవర్ గా రియాక్ట్ అయ్యాడో అర్థం కాలేదని సజ్జల పేర్కొనడం విశేషం. సభకు స్థలం ఇచ్చ
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ నగరంలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ ఏపీలో పర్యటనలో బాగంగా.. జగన్ విశాఖలో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో కలిసి పలు అభివృద్ది, శంకుస్ధాపన కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. ప్రధాని తి
ఇటీవల మునుగోడు ఉప ఎన్నిక జరగగా.. అందులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా… మునుగోడు ఎమ్మెల్యేగా గెలుపొందిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డ
ప్రస్తుతం రష్మిక మందన్న నటిస్తున్న సినిమాలేవి విడదుదలకు సిద్దంగా లేవు. విజయ్ సరసన నటిస్తున్న’వారసుడు’ మూవీ సంక్రాంతికి రాబోతోంది.. దానికి ఇంకా చాలా టైం ఉంది. అయినా ఉన్నట్టుండి రష్మిక ఎందుకు ఎమోషనల్ పోస్ట్ చేసింది.. ట్రోల్స్ పై ఎందుకు రి
యంగ్ హీరో విశ్వక్ సేన్-అర్జున్ వివాదం అందరికీ తెలిసిందే. అర్జున్ అంతా రెడీ చేసుకున్న తర్వాత.. తీరా టైంకు షూటింగ్ క్యాన్సిల్ చేయమనడంతో.. ఈ ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. అయితే విఖ్వక్ సేన్కు వివాదాలు కొత్తేం కాదు.. కాకపోతే ఈ సారి అర్జున్ వివాదం.
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో.. ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె కంటే.. సలార్ పైనే భారీ ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఈ ఏడాది సంచలనంగా నిలిచిన కెజియఫ్ చూసి.. ప్రశాంత్ నీల్ నెక్ట్స్ ఎలివేషన్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టే
‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ‘ఎన్టీఆర్-కొరటాల శివ’ కాంబినేషన్లో ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ రాబోతోంది. ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ కావడంతో.. అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్,యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై అత్యంత భార
అతడు, ఖలేజా తర్వాత పుష్కరకాలానికి మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే SSMB 28 షూటింగ్ మొదలైపోయింది. ఈ సినిమాపై మహేష్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను త్రివిక్రమ్ పక్కా యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్క