ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేష్, పవన్, ప్రభాస్ ఫ్యాన్స్.. తమ అభిమాన హీరోల వింటేజ్ సినిమాలను రీ రిలీజ్ చేసి పండగ చేసుకున్నారు. అయితే ఒకప్పటి హిట్ సినిమాలను మాత్రమే రీ రిలీజ్ చేసి.. సెలబ్రేషన్స్ చేసుకున్న
‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. తర్వాత శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే చాలాభాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను.. వచ్చే ఏడా
ఈ ఎన్నికల్లో తాను గెలవకుంటే… ఇవే చివరి ఎన్నికలు అంటూ… టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పిన సంగతి తెలిసిందే. కాగా… చంద్రబాబు చేసిన కామెంట్స్ పై మంత్రి బొత్స సత్యానారాయణ స్పందించారు. నిజంగానే చంద్రబాబుకి 2024 ఎన్నికలు చివరి ఎన్నికలు అని
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలకు ఇప్పటి నుంచే అన్ని పార్టీల వారు సమాయత్తమౌతున్నారు. ప్రజలను ఎలా ఆకర్షించాలా అని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే…. జగన్, చంద్రబాబు, పవన్ లు కొన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్ర
రీసెంట్గానే యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది సమంత. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతోంది సామ్. ఇక ఇదే జోష్లో అప్ కమింగ్ సినిమాలు చేసేందుకు సై అంటోందట. అయితే ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది సమంత. దాంతో ఇప్పట్ల
అభిమానుల కోసం ఆరాట పడే హీరోల్లో ప్రభాస్, మహేష్ ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు. మామూలుగా తమ తమ అభిమానుల కోసం ఏదో ఒకటి చేస్తునే ఉంటారు ఈ స్టార్ హీరోలు. అయితే సాధారణ పరిస్థితుల్లో ఫ్యాన్స్కు కోసం చేసే పనులు కామన్. కానీ పుట్టెడు దుఖంలో కూడా ఫ్య
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు… ఎమోషనల్ కామెంట్స్ చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండలో చంద్రబాబులో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. ఆ సమయంలో ఆయన చేసిన కామెంట్స్… వైరల్ గా మారాయి. అసెంబ్లీలో త
స్టార్ డైరెక్టర్ శంకర్ అంటేనే.. భారీ చిత్రాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా శంకర్ సినిమా పాటలకు అయ్యే ఖర్చుతో.. మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేయొచ్చు. కేవలం పాటల కోసమే కొన్ని కోట్లు ఖర్చు చేస్తుంటాడు శంకర్. ఇప్పుడు ఆర్సీ 15 సాంగ్స్ను అంతకు మించి
సూపర స్టార్ కృష్ణ రెండు రోజుల క్రితం కన్నుమూసిన సంగతి తెలిసిందే. బుధవారం ఆయన పార్థివ దేహానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన… కృష్ణ చేసిన సేవలను కొనియాడటంతో పాటు…ఆయన కుటుంబ సభ్యలకు హామీ ఇచ్చారు. స
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ అనే భారీ పీరియాడికల్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మొదలై చాలాకాలం అవుతోంది. పవన్ రాజకీయాల కారణంగా.. ఈ సినిమా షూటింగ్ ఎప్పటికప్పుడు