ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ఆస్పత్రి పాలయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మెరుగైన చికిత్స కోసం దవాఖానాలో చేరారు. కొంతకాలం క్రితం కరోనా పాజిటివ్ సోకి చికిత్స పొందారు. ఆ తర్వాత నిమోనియా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి క్షీణిం
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తుపై బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ స్పందించారు. తమకు టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనే ఆసక్తి లేదన్నారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన టీడీపీతో కలిసి వెళ్లాలని బీజేపీ భావిస్తోందని
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ పై వివాదాలు వస్తునే ఉన్నాయి. ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రామాయణం ఆధారంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్ రావణ్గా, కృతి సనన్ సీతగా నటిస్తోంది. అయితే ఏ ముహుర్తాన ఈ సినిమాను అనౌ
మహేష్ బాబు, రాజమౌళి.. ఈ కాంబినేషన్ కోసం గత కొన్నేళ్లుగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఘట్టమనేని అభిమానులు. ఇప్పటి వరకు చూడని విధంగా తమ హీరోని జక్కన్న ప్రజెంట్ చేస్తాడనే ఊహలోకంలో తేలుతున్నారు. రాజమౌళి కూడా మహేష్తో ఊహకందని ప్రాజెక్ట్ ప్లానింగ
సినిమా అనౌన్స్మెంట్ అయితే చాలు.. రిలీజ్ వరకు అంచనాలు ఆకాశాన్నంటుతునే ఉంటాయి. మేకర్స్ జస్ట్ అలా హింట్ ఇస్తే చాలు.. ఫ్యాన్స్ దాన్ని అల్లుకుపోయి విపరీతమైన అంచనాలను పెంచెసుకుంటారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ‘ఉస్త
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఒకేసారి ఇన్ని సినిమాలను ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు.. అది కూడా వేల కోట్ల ప్రాజెక్ట్స్ను ఎలా డీల్ చేస్తున్నాడు.. అనేది ఇండస్ట్రీ వర్గాలకు అర్థం కాని విషయమే. బాహుబలి తర్వాత ప్రభాస్ కమిట్ అయిన సినిమాల్లో.. సలార్, ఆదిపు
కత్తులు కట్టకుండా కోడి పందేలు నిర్వహిస్తే బాగుంటుందని మాజీ ఎంపీ, ప్రముఖ నటుడు మోహన్ బాబు వ్యాఖ్యానించారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా తిరుపతిలోని తన శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ఆవరణలో కుటుంబ సభ్యులు, విద్యార్థులతో కలిసి ఆయన శనివారం
I just met god: Rajamouli after meeting with Steven Spielberg దేవుడ్ని కలిశా: స్పీల్బర్గ్తో రాజమౌళి ఆనందం ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ స్టీవెన్ స్పీల్బర్గ్ను కలిశారు. ఆస్కార్ ఓటింగ్లో భాగంగా లాస్ ఏంజెల్స్లో నిర్వహించిన యూనివర్సల్ పార్
ఏపీ మంత్రి అంబటి రాంబాబు సంక్రాంతి సంబరాల్లో తన స్టెప్పులతో అదరగొట్టారు. సత్తెనపల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఆయన గిరిజన మహిళలతో కలిసి పాదం కలిపారు. మంచి ఊపుతో డ్యాన్స్ చేశారు. మార్నింగ్ వాక్ కి వెళ్లి వస్తుండగా.. మార్గమధ్యంల
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 50 సీట్లు కోల్పోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 2019 తరహా మ్యాజిక్ పని చేయదన్నారు. కేరళ లిటరేచర్ ఫెస్టివెల్కు హాజరైన ఆయన