శ్రీలంకతో మూడో వన్డేలో భారత్ 317 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాట్స్మెన్, ఆ తర్వాత బౌలర్లు చెలరేగటంతో వన్డే చరిత్రలో భారీ విజయం సాధించిన జట్టుగా టీమిండియా నిలిచింది. విరాట్ కోహ్లీ 166 పరుగులతో, శుబ్మన్ గిల్ 116 పరుగులతో అదరగొట్టారు.
కేంద్ర మంత్రి అశ్విని చౌబేకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయిలోని ఓ వాహనం బోల్తా పడింది. దీంతో… ఆ వాహనంలో ఉన్న పలువురు పోలీసులు గాయపడ్డారు. ప్రస్తుతం వారంతా సమీపంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివర
తనకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆయన తాజాగా… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లిలో చదరి వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తుమ్మల ఆవిష్కరించారు. ఈ సందర్
నేపాల్లో ఆదివారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఖాట్మాండ్ నుండి కాస్కి జిల్లాలోని పోఖరాకు వెళ్తున్న యెతి ఎయిర్ లైన్స్ ప్లేన్ కుప్పకూలింది. ఈ విమానం బయలుదేరిన 20 నిమిషాలకు కుప్పకూలింది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం 25 నిమిషాలు. మరో 5 నిమిషా
మిస్ యూనివర్స్ కిరీటాన్ని అమెరికాకు చెందిన 28 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్ ఆర్బెన్నీ గాబ్రియెల్ దక్కించుకున్నారు. గత ఏడాది ఈ టైటిల్ పొందిన భారత హర్నాజ్ సంధు కిరీటాన్ని ఆమెకు అలంకరించారు. మిస్ యూనివర్స్ టాప్ 16 జాబితాలో చోటు దక్కించుకున్నారు భారత ది
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి విమర్శల వర్షం కురిపించారు. పవన్ కి ఒంటరిగా పోటీ చేసే సత్తా లేక.. చంద్రబాబుతో, ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు. పవన్ ఎవరితో పొత్తు పెట్టుకున్నా.. తమకు ఎ
పారిశుద్ద్య కార్మికులు అంటే చిన్నచూపు.. వారు చేసే పని, లేదంటే జీతం తక్కువని కావొచ్చు అందరూ లైట్ తీసుకుంటారు. ఆ కార్మికులు చేసే పని మాత్రం చాలా ఉన్నతమైంది. వారే లేకుంటే.. ఆ మాటే ఊహించుకోలేం. ఆంధ్రప్రదేశ్ మంత్రి వేణుగోపాల కృష్ణ శానిటేషన్ వర్కర్
ఏపీ సీఎం జగన్పై మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో గత రెండేళ్ల నుంచి ఏం చేశారని అడిగారు. కాలయాపనకు కారణాలెంటో వివరించాలని డిమాండ్ చేశారు. ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన మీడియాకు చ
బీజేపీలోకి వెళ్లే నాయకులు రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లేనని బీఆర్ఎస్ నేత, తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లోను తమ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన
అత్తా కోడళ్ల గొడవ ఏ ఇంట్లో అయినా సహజమే. వారు అప్పుడే కలిసి ఉంటారు. అప్పుడే గొడవ పడుతుంటారు. మహబూబాబాద్ జిల్లాలో అత్తా కోడళ్ల మధ్య గొడవ జరిగింది. మధ్యలో భర్త ఇన్వాల్వ్ అవడంతో చిన్న గొడవ కాస్త రచ్చ రచ్చ అయ్యింది. మహేందర్ అనే వ్యక్తి కుటుంబంతో కల