ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. జగన్ పనీ, ఆ పార్టీ పని అయిపోయిందని ఆయన అన్నారు. రొంపిచర్ల ఫ్లెక్సీ వివాదంలో టీడ
ఖమ్మం బహిరంగ సభ ఏర్పాట్లు చూసుకుంటున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ పై హరీష్ రావు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. కాంగ్రెస్ పని అయిపోయింది అంటూ హరీష్ రావు చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు మండిపోతున్నారు. తాజాగా… పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
పాకిస్తాన్ తీవ్ర ఆహార, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. వరదలతో ఆహార ఉత్పత్తి తగ్గడం, విదేశీ నిల్వలు లేక దిగుమతులు ఆగిపోవడంతో నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడింది. పరిస్థితి ఏ స్థాయికి చేరుకున్నదంటే గోధుమపిండి కోసం కూడా తొక్కిసలాట జరిగ
2024లో ఎలాగైనా వైసీపీని గద్దె దించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఏడాదిన్నర తర్వాత జరిగే ఎన్నికల్లో జనసేనతో కలిసి వెళ్లేందుకు ఇటు బీజేపీక
బీజేపీలో చేరడం అంటే.. ఆత్మహత్య చేసుకున్నట్లే అంటూ… మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. జనవరి 18వ తేదీన ఖమ్మంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ సభ ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. ఈ నే
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపులు వచ్చాయి. ఆయన కార్యాలయానికి ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరించడం గమనార్హం. అతను.. తాను దావూద్ గ్రూప్ కి చెందినవాడినని చెప్పడం గమనార్హం. ఆ ఫోన్ చేసిన వ్యక్తి కర్ణాటకలోని బెలగావి జైలు నుంచి ఈ బెదిరింపు కాల్ వచ
ఏపీ మంత్రి అంబటి రాంబాబు, మెగా బ్రదర్ నాగబాబు మధ్య మరోసారి ట్విట్టర్ ఫైట్ జరిగింది. ఇటీవల శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సుదీర్ఘ ప్రసంగంలో అంబటిపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఏమయ్యా సంబరాల రాంబాబు అంటూ ఎద్దేవ
క్రిటిక్ చాయిస్ అవార్డ్స్ సందర్భంగా టాలీవుడ్ జక్కన్న చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తన విజయం వెనుక పలువురు మహిళలు ఉన్నారని గుర్తు చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు క్రిటిక్ చాయిస్ అవార్డ్స్ బెస్ట్ ఫారెన్ లాంగ్వేజెస్, బెస్ట్ సాంగ్.. రెం
తాము రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నామని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు ప్రకటించారు. బాపట్ల జిల్లాలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా వేదికపై ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. తనతో పాటు తన తనయుడు హితేష్ కూడా రాజకీయాలకు దూరంగా
ఆయన నాకు ఎక్కువ కాదు.. నాగబాబుపై వర్మ ..! వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. నిత్యం తనకు సంబంధం లేని విషయాల్లో వేలు పెడుతూ… సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ పెడుతూ ఉంటారు. రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా వాటి గురించి కూడా తన అభిప్రాయా