తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ సహాయం కోసం ప్రపంచ దేశాలను అర్థిస్తోంది. ఇలాంటి సమయంలో ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్తో మూడుసార్లు యుద్ధాలు చేసిన తర్వాత తగిన గుణపాఠం నేర్చుకున్నామని, పొరుగ
వీరసింహారెడ్డితో మొదలైన మాస్ జాతర.. వాల్తేరు వీరయ్యతో మరింత ముదిరిపోయింది. ఫస్ట్ డే బాక్సాఫీస్ దగ్గర బాలయ్య ఊచకోత నడిచింది. బాలయ్య కెరీర్లో 54 కోట్ల ఓపెనింగ్స్ అందుకొని.. రికార్డ్ క్రియేట్ చేసింది. దాంతో వీర మాస్ బ్లాక్ బస్టర్ అని ప్రకటించారు
తెలంగాణ మంత్రి కేటీఆర్ అరుదైన ఘనత సాధించారు. మంత్రి కేటీఆర్… సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. ట్విట్టర్ వేదికగా ఆయన చాలా మంది సమస్యలను పరిష్కరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కాగా…. ఆ సోషల్ మీడియా కారణంగానే ఆయ
ఒకే ఒక్క టీజర్ ఆదిపురుష్ పై ఉన్న అంచనాలను రివర్స్ చేసేసింది. పాన్ ఇండియా హీరోని పెట్టుకొని.. అదేం గ్రాఫిక్స్ రా బాబు.. అంటూ దర్శకుడు ఓం రౌత్ పై మండి పడ్డారు నెటిజన్స్. దాంతో చేసేదేం లేక.. ఈ సినిమాను మరో ఆరు నెలలు పోస్ట్ పోన్ చేశాడు. అయినా కూడా జూన
వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై పోటీకి సిద్ధమని ప్రముఖ సినీ నటుడు, ఆ పార్టీ నేత అలీ పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు పవన్ పైన పోటీ చేస్తారా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. నవ్వుతూ… అది
ఎట్టకేలకు మహేష్ బాబు నటిస్తున్న ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్ అప్డేట్ వచ్చేసింది. కొంత గ్యాప్ తర్వాత జనవరి 18 నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఫస్ట్ షెడ్యూల్ను సాలిడ్ యాక్షన్తో మొదలు పెట్టిన త్రివిక్రమ్.. లేటెస్ట్ షెడ్యూల్ను క
తెలంగాణ మంత్రి కేటీ రామారావు పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దేవుడిపై కూడా వ్యాపార కోణంలో వ్యాఖ్యానించి, విమర్శల పాలవుతున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు నేపథ్యంలో కేటీఆర్ దావోస్లో ఉన్నారు. ఇక
‘సలార్’ ఈ పేరు వింటే చాలు.. ప్రభాస్ ఫ్యాన్స్కు పూనకాలు వస్తున్నాయి. తమ హీరోని ప్రశాంత్ నీల్ ఎలా చూపిస్తాడోనని.. ఊహకందని లెక్కలు వేసుకుంటున్నారు. కేజీఎఫ్ సిరీస్తో ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్.. ప్రభాస్తో హై ఓల్టేజ్ పవర
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏదంటే డ్రాగన్ కంట్రీ చైనా అని తడుముకోకుండా చెబుతాం. ఇక్కడ జనాభా ఎప్పటికప్పుడు వేగంగా పెరుగుతోంది. అయితే 2022 క్యాలెండర్ ఏడాదిలో మాత్రం తగ్గుముఖం పట్టింది. ఆరు దశాబ్దాల తర్వాత మొదటిసారి చైనాలో జనాభాలో క్షీణ
బాలకృష్ణ అన్స్టాపబుల్ షోకు టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లడం చూశాక, తనకు వెళ్లాలనిపించలేదని ఏపీ మంత్రి రోజా అన్నారు. బాలయ్య బాబుతో తాను ఏడు సినిమాలు చేశానని, అవన్నీ హిట్ సినిమాలేనని, కానీ రాజకీయాల్లో ఆయన థియరీనే సరైనది కాదన్నారు. తన బావ కళ్ల